Home Politics & World Affairs హైదరాబాద్‌లో శాంతి భద్రతల కోసం సెక్షన్ 144 అమలు – ఆంక్షలు, నిబంధనలు ఏమిటి?
Politics & World AffairsGeneral News & Current Affairs

హైదరాబాద్‌లో శాంతి భద్రతల కోసం సెక్షన్ 144 అమలు – ఆంక్షలు, నిబంధనలు ఏమిటి?

Share
hyderabad-prohibitory-orders-nov28
Share

హైదరాబాద్ నగరంలో నవంబర్ 28 వరకు ర్యాలీలు, ధర్నాలు, సభలపై నెల రోజులపాటు ఆంక్షలు విధించినట్లు పోలీసులు ప్రకటించారు. ఈ ఆంక్షలు అక్టోబర్ 27 సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభమయ్యి, నవంబర్ 28 సాయంత్రం 6 గంటల వరకు అమలులో ఉండనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.

కేవలం ఇందిరా పార్క్‌లో మాత్రమే ధర్నాలకు అనుమతి
ఈ ఆంక్షల ప్రకారం, నగరంలో ప్రజా సమావేశాలు, ధర్నాలు, ర్యాలీలను పూర్తిగా నిషేధించారు. అయితే, శాంతియుత ధర్నాలు చేయాలనుకునే వారికి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మాత్రమే అనుమతి ఉంది. ఇందుకు ఇతర ప్రాంతాలలో ధర్నాలు, ర్యాలీలకు అనుమతి లేదు.

ప్రజా శాంతి భద్రతలు కాపాడడమే లక్ష్యం
పోలీసుల ప్రకటన ప్రకారం, నగరంలో కొన్ని సంఘాలు, రాజకీయ పార్టీలు శాంతి భద్రతలను దెబ్బతీసే విధంగా ర్యాలీలు, ధర్నాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయని, ఇది ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉందని పోలీసుల చే ముందస్తు సమాచారం అందినట్లు తెలిపింది. అందుకే శాంతి భద్రతల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

నిషేధిత చర్యలు
ఒక వ్యక్తి లేదా గ్రూపు వ్యక్తులు ఏవైనా ప్రసంగాలు, సంకేతాలు, జెండాలు, చిహ్నాలు, ఎలక్ట్రానిక్ సందేశాలు, నినాదాలు తదితరాలను ప్రదర్శించడం నిషేధం. ఇది శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉన్నందున, పోలీసులు ఎలాంటి ర్యాలీలకూ అనుమతి ఇవ్వడంలేదు.

అవసర సిబ్బందికి మినహాయింపు
ఈ ఆంక్షలు, పోలీసు అధికారులు, సైనిక సిబ్బంది విధుల్లో ఉన్న సమయంలో వారికి, సరైన అనుమతులతో చేసే కార్యకలాపాలకు మినహాయింపు ఉంటుందని తెలిపారు.

వివాదం
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఈ నిర్ణయంపై మండిపడుతూ, దీన్ని హిందువుల పండుగలపై కట్టుబడే ప్రయత్నంగా పేర్కొంది. బీజేపీ నాయకులు విశ్ను వర్థన్ రెడ్డి, శాంతికుమార్ లాంటి నాయకులు సోషల్ మీడియా వేదికగా దీన్ని విమర్శించారు.

Share

Don't Miss

వసూళ్లలో టాక్సిక్ జోరు: ప్రపంచవ్యాప్తంగా ₹300 కోట్ల గ్రాస్.. 6 రోజుల్లో ₹304.05 కోట్లు!

పాన్-ఇండియా రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ గ్లోబల్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ (Toxic: A...

LPG Cylinder: మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. వాణిజ్య సిలిండర్లపై మరో బాదుడు..

భారతీయ చమురు మార్కెటింగ్ సంస్థలైన (OMCs – Oil Marketing Companies) ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL), భారత్ పెట్రోలియం (BPCL), మరియు హిందుస్థాన్ పెట్రోలియం (HPCL) సెప్టెంబర్ 1, 2026...

EPFO : ఈపీఎఫ్‌వో కొత్త పథకం వారికి ఇప్పటినుంచే పీఎఫ్ సౌకర్యం.. అక్టోబర్ 31 లాస్ట్ డేట్!

సామాజిక భద్రతా లోపాలకు శాశ్వత పరిష్కారం కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ అధికారిక మార్గదర్శకాల ప్రకారం, భారతదేశంలో 20 అంతకంటే ఎక్కువ మంది సిబ్బంది కలిగిన ప్రతి వాణిజ్య,...

ఢిల్లీలో దారుణం : కదులుతున్న స్లీపర్ బస్సులో 16 ఏళ్ల బాలికపై డ్రైవర్, కండక్టర్ గ్యాంగ్ రేప్…

రాజధాని రోడ్లపై కదులుతున్న బస్సులో అఘాయిత్యం ఢిల్లీ పోలీసు విభాగం మరియు నార్త్ డిస్ట్రిక్ట్ ఇన్వెస్టిగేషన్ బృందాలు వెల్లడించిన అధికారిక వివరాల ప్రకారం, ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి జిల్లాకు చెందిన 11వ తరగతి...

నేపాల్‌ను వెంటాడుతున్న మరో వరద భయం: భోటేకోషిలో పెరుగుతున్న నీరు, టిబెట్ డెబ్రిస్ లేక్ ముప్పు!

హిమాలయాల్లో గ్లేసియల్ విధ్వంసం & డబుల్ డిజాస్టర్ భయాలు ఆగస్టు 31, 2026 నాటికి నేపాల్ హోం మంత్రిత్వ శాఖ, నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDRRMA)...

Related Articles

ఢిల్లీలో దారుణం : కదులుతున్న స్లీపర్ బస్సులో 16 ఏళ్ల బాలికపై డ్రైవర్, కండక్టర్ గ్యాంగ్ రేప్…

రాజధాని రోడ్లపై కదులుతున్న బస్సులో అఘాయిత్యం ఢిల్లీ పోలీసు విభాగం మరియు నార్త్ డిస్ట్రిక్ట్ ఇన్వెస్టిగేషన్...

నేపాల్‌ను వెంటాడుతున్న మరో వరద భయం: భోటేకోషిలో పెరుగుతున్న నీరు, టిబెట్ డెబ్రిస్ లేక్ ముప్పు!

హిమాలయాల్లో గ్లేసియల్ విధ్వంసం & డబుల్ డిజాస్టర్ భయాలు ఆగస్టు 31, 2026 నాటికి నేపాల్...

చెన్నైలో దారుణం: మహిళను ముక్కలుగా నరికిచంపి బిర్యానీ వండిన రాక్షసులు..

దేశాన్ని నివ్వెరపరిచిన అంతర్రాష్ట్ర క్రైమ్ మిస్టరీ ఆగస్టు 24, 2026 నాటికి లభించిన ఆగ్రా మరియు...

నిరుద్యోగులకు నారా లోకేశ్ గుడ్ న్యూస్: డీఎస్సీ ద్వారా మరో 3,000 టీచర్ పోస్టుల భర్తీ.. స్పెషల్ టెట్ నిర్వహణపై ప్రకటన!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువత మరియు ఉపాధ్యాయ అభ్యర్థులకు విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా...