Home #SeismicActivity

#SeismicActivity

5 Articles
earthquake-in-ap-prakasam-district-shakes-residents-december-2024
Politics & World Affairs

మయన్మార్ లో మళ్లీ భూకంపం

మయన్మార్‌ను భూకంపాలు వెంటాడుతున్నాయి. తాజాగా 5.1 తీవ్రతతో మాండలే సమీపంలో మరో భూకంపం సంభవించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. కొన్ని రోజుల క్రితమే 7.7 తీవ్రతతో...

myanmar-earthquake-7-7-magnitude
Politics & World Affairs

మయన్మార్ భూకంపం తీవ్రత: 334 అణుబాంబుల ధాటికి సమానం

మయన్మార్ భూకంపం: 334 అణుబాంబుల ధాటికి సమానం! మయన్మార్‌లో ఇటీవల సంభవించిన భూకంపం అంతర్జాతీయంగా కలకలం రేపింది. రిక్టర్ స్కేల్‌పై 7.2 తీవ్రతను నమోదు చేసిన ఈ భూకంపం మయన్మార్‌తో పాటు...

earthquake-in-ap-prakasam-district-shakes-residents-december-2024
Environment

కోల్‌కతాలో భూకంపం – రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రత నమోదు

భారతదేశంలోని తూర్పు తీరంలో మరోసారి భూకంపం ప్రజలను భయపెట్టింది. కోల్‌కతా సమీపంలోని బంగాళాఖాతంలో ఫిబ్రవరి 25, 2025 ఉదయం 6:10 గంటలకు ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టర్ స్కేల్‌పై 5.1 తీవ్రత నమోదవ్వడంతో...

earthquake-in-ap-prakasam-district-shakes-residents-december-2024
General News & Current Affairs

ఢిల్లీలో భూకంపం: భద్రతా సూచనలు.. ప్రధాని మోదీ విజ్ఞప్తి!

భారతదేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించడం ప్రజలను భయాందోళనకు గురిచేసింది. ఫిబ్రవరి 17, 2025 న ఉదయం 5:36 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత నమోదైంది. భూమి...

ap-tg-earthquake-mulugu-tremors
Environment

తెలుగురాష్ట్రాల్లో భూ ప్రకంపనలు: ములుగు కేంద్రంగా భూకంపం, ప్రజల్లో భయాందోళనలు

తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు బుధవారం ఉదయం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేశాయి. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాను కేంద్రంగా తీసుకుని రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ...

Don't Miss

Ind Vs Eng Updates: టాస్ గెలిచిఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.. భారత్ బ్యాటింగ్.. వాంఖడేలో సెమీఫైనల్ హోరాహోరీ!

టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ రెండో సెమీఫైనల్ పోరు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ప్రారంభమైంది. Ind Vs Eng Live...

భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్: భారత్‌కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..!!

పశ్చిమ ఆసియాలో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. యుద్ధ వాతావరణం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయనే వార్తల నడుమ రష్యా భారత్‌కు...

SSC 10th class hall tickets: ఏపీ, తెలంగాణ పదో తరగతి హాల్ టికెట్లు విడుదల.. వాట్సప్‌లోనూ పొందండి ఇలా..!

ఆంధ్రప్రదేశ్‌లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్ పరీక్షల నగారా మోగింది. మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న ఈ కీలక పరీక్షల కోసం విద్యాశాఖ తాజాగా AP...

Epfo: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. క్లెయిమ్స్ కోసం కొత్త ఆటోమేషన్ రూల్.. ఈ పని చేస్తేనే అకౌంట్లోకి డబ్బులు!

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (Epfo) తన సేవలను మరింత ఆధునీకరించే దిశగా అడుగులు వేస్తోంది. గతంలో పీఎఫ్ డబ్బులు డ్రా చేయాలంటే మాన్యువల్ వెరిఫికేషన్ వల్ల నెలల తరబడి సమయం...

వేట్లపాలెం బాధితులకు అండగా ప్రభుత్వం.. రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు!

కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన బాణసంచా ఫ్యాక్టరీ పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి Chandrababu నాయుడు శాసనసభలో కీలక ప్రకటన చేశారు. ఈ దుర్ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని...