Home #Women’sCricket

#Women’sCricket

3 Articles
gongadi-trisha-rs-1-crore-reward-telangana-news
Sports

Gongadi Trisha: అండర్-19 మహిళా క్రికెటర్ గొంగడి త్రిషకు రూ. కోటి నజరానా!

తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన అండర్-19 మహిళా క్రికెటర్ గొంగడి త్రిష ఇటీవల తన అద్భుత ప్రదర్శనతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. మహిళల క్రికెట్‌ను మరింత అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో తెలంగాణ...

u19-womens-t20-world-cup-india-wins
Sports

టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా.. మొత్తం ఎన్ని కోట్లంటే?

టీమిండియా వరుస విజయాలతో తన సత్తాను ప్రపంచానికి చాటుతోంది. తాజాగా 2025 అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఘన విజయం సాధించింది. మలేసియాలో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను...

u19-womens-t20-world-cup-india-wins
Sports

U19 మహిళల టీ20 ప్రపంచకప్: భారత్ విజయం.. దక్షిణాఫ్రికా పై ఘన విజయం

భారత జట్టు అండర్ 19 మహిళల టీ20 ప్రపంచకప్‌ను వరుసగా రెండవ సారి గెలిచింది. మలేషియాలోని ఫైనల్‌లో దక్షిణాఫ్రికా పై 9 వికెట్లతో విజయం సాధించి భారత్ చరిత్ర సృష్టించింది. ఈ...

Don't Miss

Ind Vs Eng Updates: టాస్ గెలిచిఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.. భారత్ బ్యాటింగ్.. వాంఖడేలో సెమీఫైనల్ హోరాహోరీ!

టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ రెండో సెమీఫైనల్ పోరు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ప్రారంభమైంది. Ind Vs Eng Live...

భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్: భారత్‌కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..!!

పశ్చిమ ఆసియాలో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. యుద్ధ వాతావరణం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయనే వార్తల నడుమ రష్యా భారత్‌కు...

SSC 10th class hall tickets: ఏపీ, తెలంగాణ పదో తరగతి హాల్ టికెట్లు విడుదల.. వాట్సప్‌లోనూ పొందండి ఇలా..!

ఆంధ్రప్రదేశ్‌లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్ పరీక్షల నగారా మోగింది. మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న ఈ కీలక పరీక్షల కోసం విద్యాశాఖ తాజాగా AP...

Epfo: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. క్లెయిమ్స్ కోసం కొత్త ఆటోమేషన్ రూల్.. ఈ పని చేస్తేనే అకౌంట్లోకి డబ్బులు!

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (Epfo) తన సేవలను మరింత ఆధునీకరించే దిశగా అడుగులు వేస్తోంది. గతంలో పీఎఫ్ డబ్బులు డ్రా చేయాలంటే మాన్యువల్ వెరిఫికేషన్ వల్ల నెలల తరబడి సమయం...

వేట్లపాలెం బాధితులకు అండగా ప్రభుత్వం.. రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు!

కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన బాణసంచా ఫ్యాక్టరీ పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి Chandrababu నాయుడు శాసనసభలో కీలక ప్రకటన చేశారు. ఈ దుర్ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని...