Home #BirdFlu

#BirdFlu

3 Articles
bird-flu-in-hyderabad
General News & Current Affairs

బర్డ్ ఫ్లూ హైదరాబాద్‌లో కలకలం – వేల కోళ్లు మృతి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!

హైదరాబాద్ నగరంలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టించింది. నగర శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతంలోని ఓ పౌల్ట్రీ ఫార్మ్‌లో వేల సంఖ్యలో కోళ్లు ఆకస్మికంగా మరణించడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా, బర్డ్ ఫ్లూ...

ap-telangana-chicken-virus-outbreak
General News & Current Affairs

డిప్యూటీ సీఎం పవన్ ఇలాకాలో బర్డ్ ఫ్లూ వైరస్ – కోళ్లు మృతితో ఆందోళనలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి బర్డ్ ఫ్లూ వైరస్ ప్రబలింది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన కాకినాడ జిల్లాలో ఈ వ్యాధి ప్రభావం పెరుగుతోంది. పిఠాపురం నియోజకవర్గం లోని గొల్లప్రోలు...

ap-telangana-chicken-virus-outbreak
Environment

తెలుగు రాష్ట్రాల్లో పౌల్ట్రీ సంక్షోభం – లక్షల కోళ్లు మృత్యువాత!

తెలుగు రాష్ట్రాల్లో పౌల్ట్రీ పరిశ్రమలో భారీ సంక్షోభం నెలకొంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో లక్షలాది కోళ్లు రహస్య వైరస్ బారిన పడి మరణిస్తున్నాయి. రైతులు, వ్యాపారులు ఈ విపత్తుతో తీవ్ర ఆర్థిక నష్టాలను...

Don't Miss

Ind Vs Eng Updates: టాస్ గెలిచిఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.. భారత్ బ్యాటింగ్.. వాంఖడేలో సెమీఫైనల్ హోరాహోరీ!

టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ రెండో సెమీఫైనల్ పోరు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ప్రారంభమైంది. Ind Vs Eng Live...

భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్: భారత్‌కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..!!

పశ్చిమ ఆసియాలో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. యుద్ధ వాతావరణం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయనే వార్తల నడుమ రష్యా భారత్‌కు...

SSC 10th class hall tickets: ఏపీ, తెలంగాణ పదో తరగతి హాల్ టికెట్లు విడుదల.. వాట్సప్‌లోనూ పొందండి ఇలా..!

ఆంధ్రప్రదేశ్‌లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్ పరీక్షల నగారా మోగింది. మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న ఈ కీలక పరీక్షల కోసం విద్యాశాఖ తాజాగా AP...

Epfo: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. క్లెయిమ్స్ కోసం కొత్త ఆటోమేషన్ రూల్.. ఈ పని చేస్తేనే అకౌంట్లోకి డబ్బులు!

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (Epfo) తన సేవలను మరింత ఆధునీకరించే దిశగా అడుగులు వేస్తోంది. గతంలో పీఎఫ్ డబ్బులు డ్రా చేయాలంటే మాన్యువల్ వెరిఫికేషన్ వల్ల నెలల తరబడి సమయం...

వేట్లపాలెం బాధితులకు అండగా ప్రభుత్వం.. రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు!

కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన బాణసంచా ఫ్యాక్టరీ పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి Chandrababu నాయుడు శాసనసభలో కీలక ప్రకటన చేశారు. ఈ దుర్ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని...