Home #Chandrababu Naidu

#Chandrababu Naidu

3 Articles
chandrababu-naidu-republic-day-wishes-amaravati-celebrations
Politics & World Affairs

Chandrababu Naidu: అమరావతిలో ఘనంగా గణతంత్ర వేడుకలు.. ప్రజలకు సీఎం చంద్రబాబు, లోకేశ్ శుభాకాంక్షలు!

భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా అంబరాన్ని తాకాయి. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి Chandrababu Naidu రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అమరావతిలో తొలిసారిగా...

chandrababu-naidu-lays-foundation-amaravati-quantum-valley-first-quantum-computer
Politics & World Affairs

ChandrababuNaidu : నామినేటెడ్ పదవుల భర్తీపై చంద్రబాబు కీలక ప్రకటన ..

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నామినేటెడ్ పదవుల భర్తీ ప్రకటనతో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత, నమ్మకంగా పనిచేసిన కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న...

nara-family-tirumala-donation
Politics & World Affairs

తిరుమల అన్నప్రసాద వితరణకు నారా కుటుంబం రూ.44 లక్షల విరాళం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మనవడు నారా దేవాన్ష్...

Don't Miss

Ind Vs Eng Updates: టాస్ గెలిచిఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.. భారత్ బ్యాటింగ్.. వాంఖడేలో సెమీఫైనల్ హోరాహోరీ!

టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ రెండో సెమీఫైనల్ పోరు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ప్రారంభమైంది. Ind Vs Eng Live...

భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్: భారత్‌కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..!!

పశ్చిమ ఆసియాలో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. యుద్ధ వాతావరణం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయనే వార్తల నడుమ రష్యా భారత్‌కు...

SSC 10th class hall tickets: ఏపీ, తెలంగాణ పదో తరగతి హాల్ టికెట్లు విడుదల.. వాట్సప్‌లోనూ పొందండి ఇలా..!

ఆంధ్రప్రదేశ్‌లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్ పరీక్షల నగారా మోగింది. మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న ఈ కీలక పరీక్షల కోసం విద్యాశాఖ తాజాగా AP...

Epfo: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. క్లెయిమ్స్ కోసం కొత్త ఆటోమేషన్ రూల్.. ఈ పని చేస్తేనే అకౌంట్లోకి డబ్బులు!

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (Epfo) తన సేవలను మరింత ఆధునీకరించే దిశగా అడుగులు వేస్తోంది. గతంలో పీఎఫ్ డబ్బులు డ్రా చేయాలంటే మాన్యువల్ వెరిఫికేషన్ వల్ల నెలల తరబడి సమయం...

వేట్లపాలెం బాధితులకు అండగా ప్రభుత్వం.. రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు!

కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన బాణసంచా ఫ్యాక్టరీ పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి Chandrababu నాయుడు శాసనసభలో కీలక ప్రకటన చేశారు. ఈ దుర్ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని...