Home #LatestTeluguNews

#LatestTeluguNews

3 Articles
slbc-tunnel-another-body-found
General News & Current Affairs

SLBC టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు

SLBC టన్నెల్ లో మరో మృతదేహం గుర్తింపు: సహాయక చర్యలు వేగవంతం నాగర్‌కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం ఎడమగట్టు కాలువ (SLBC) టన్నెల్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫిబ్రవరి 22, 2025న...

supritha-betting-apps-apology
Entertainment

నన్ను క్షమించండి.. తెలియక ప్రమోట్ చేసాను: సురేఖ వాణి కూతురు సుప్రీత

సుప్రీత క్షమాపణలు: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పై స్పష్టీకరణ టాలీవుడ్ సినీ నటి సురేఖావాణి కూతురు సుప్రీత సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ తన ప్రత్యేకమైన టాక్ షో “Feelings with...

taj-banjara-hotel-seized-by-ghmc
General News & Current Affairs

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో తాజ్‌ బంజారా హోటల్‌ సీజ్.. రీజన్ ఇదే..

హైదరాబాద్ తాజ్ బంజారా హోటల్ సీజ్ – GHMC చర్యలపై పూర్తి వివరాలు! హైదరాబాద్‌లోని ప్రముఖ లగ్జరీ హోటల్ తాజ్ బంజారా (Taj Banjara)పై GHMC (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్)...

Don't Miss

Ind Vs Eng Updates: టాస్ గెలిచిఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.. భారత్ బ్యాటింగ్.. వాంఖడేలో సెమీఫైనల్ హోరాహోరీ!

టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ రెండో సెమీఫైనల్ పోరు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ప్రారంభమైంది. Ind Vs Eng Live...

భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్: భారత్‌కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..!!

పశ్చిమ ఆసియాలో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. యుద్ధ వాతావరణం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయనే వార్తల నడుమ రష్యా భారత్‌కు...

SSC 10th class hall tickets: ఏపీ, తెలంగాణ పదో తరగతి హాల్ టికెట్లు విడుదల.. వాట్సప్‌లోనూ పొందండి ఇలా..!

ఆంధ్రప్రదేశ్‌లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్ పరీక్షల నగారా మోగింది. మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న ఈ కీలక పరీక్షల కోసం విద్యాశాఖ తాజాగా AP...

Epfo: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. క్లెయిమ్స్ కోసం కొత్త ఆటోమేషన్ రూల్.. ఈ పని చేస్తేనే అకౌంట్లోకి డబ్బులు!

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (Epfo) తన సేవలను మరింత ఆధునీకరించే దిశగా అడుగులు వేస్తోంది. గతంలో పీఎఫ్ డబ్బులు డ్రా చేయాలంటే మాన్యువల్ వెరిఫికేషన్ వల్ల నెలల తరబడి సమయం...

వేట్లపాలెం బాధితులకు అండగా ప్రభుత్వం.. రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు!

కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన బాణసంచా ఫ్యాక్టరీ పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి Chandrababu నాయుడు శాసనసభలో కీలక ప్రకటన చేశారు. ఈ దుర్ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని...